![BRS Party Leaders Key Meeting Over Rythu Runa Mafi In Telangana](/styles/webp/s3/article_images/2024/08/17/KTR1.jpg.webp?itok=_yV7d3a1)
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో రుణమాఫీ అంశంగా రాజకీయంగా హాట్టాపిక్గా మారింది. రుణమాఫీ పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను నిండా మోసం చేసిందని ప్రతిపక్ష పార్టీల నేతలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్పై పోరుబాటకు బీఆర్ఎస్ పార్టీ సన్నద్దమవుతోంది.
ఇక, తెలంగాణలో రుణమాఫీ కాని రైతులకు అండగా నిలిచేందుకు బీఆర్ఎస్ భవిష్యత్ కార్యచరణను సిద్ధం చేస్తోంది. ఈ మేరకు తెలంగాణభవన్లో రుణమాఫీ పోరుబాట యాక్షన్ ప్లాన్పై కేటీఆర్, హరీష్ రావు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment