బీజేపీలో బీఆర్‌ఎస్‌ విలీనంపై కిషన్‌రెడ్డి క్లారిటీ | Kishanreddy Clarity On Brs Merging Into Bjp | Sakshi

బీజేపీలో బీఆర్‌ఎస్‌ విలీనంపై కిషన్‌రెడ్డి క్లారిటీ

Aug 10 2024 11:34 AM | Updated on Aug 10 2024 3:16 PM

Kishanreddy Clarity On Brs Merging Into Bjp

సాక్షి,ఢిల్లీ: బీజేపీలో బీఆర్‌ఎస్‌ విలీనం వార్తలపై కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ అధ్య‌క్షుడు కిషన్‌రెడ్డి క్లారిటీ ఇచ్చారు. ఈ విషయమై   తమ పార్టీలో ఎటువంటి సంప్రదింపులు జరగలేదని, ఇవన్నీ మీడియా ఊహాగానాలేనని చెప్పారు. శనివారం(ఆగస్టు10) ఢిల్లీలో కిషన్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. 

తెలంగాణ బీజేపీ అధ్యక్ష మార్పుపై పార్టీ అధినాయకత్వం నిర్ణయం తీసుకుంటుందన్నారు. "ఏక్ పేడ్ మా కే నామ్ " క్యాంపెయిన్‌లో తల్లిపేరు మీద ప్రతిఒక్కరు మొక్క నాటాలని ప్రధాని మోదీ ఇచ్చిన పిలుపు మేరకు కిషన్‌రెడ్డి తన నివాసంలో తల్లి పేరు మీద రుద్రాక్ష మొక్క నాటారు.  

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement