![Ys Jagan Meet Activists And Fans At Tadepalli Camp Office](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2024/07/31/YSJagan.jpg.webp?itok=ZYaDguhD)
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తాడేపల్లిలోని తన క్యాంప్ కార్యాలయంలో కార్యకర్తలు, ప్రజలు, నేతలు, అభిమానులతో మమేకమయ్యారు. అందరినీ పేరుపేరునా పలకరించి వారి కష్టసుఖాలను తెలుసుకున్నారు.
![](/sites/default/files/inline-images/ys%20jagan%20meets%20in%20ysrcp%20activist%20peoples%20photos_5.jpg)
కార్యకర్తలు, నాయకులు ఎవరూ అధైర్యపడొద్దని.. పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అందరం కలిసి కట్టుగా ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉందని వివరించారు. రానున్న కాలంలో ప్రతీ కార్యకర్తకు తనతో పాటు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తోడుగా ఉంటుందని వైఎస్ జగన్ అన్నారు.
![](/sites/default/files/inline-images/ys%20jagan%20meets%20in%20ysrcp%20activist%20peoples%20photos_11.jpg)
Comments
Please login to add a commentAdd a comment