పచ్చమూకల దాష్టీకం.. వైఎస్సార్‌సీపీ నేత వాహనానికి నిప్పు | YSRCP Leader Vehicle Set On Fire In Anantapur District, More Details Inside | Sakshi

పచ్చమూకల దాష్టీకం.. వైఎస్సార్‌సీపీ నేత వాహనానికి నిప్పు

Dec 27 2024 2:47 PM | Updated on Dec 27 2024 4:10 PM

Ysrcp Leader Vehicle Set On Fire In Anantapur District

కళ్యాణదుర్గంలో టీడీపీ నేతలు దాష్టీకానికి దిగారు. వైఎస్సార్ సీపీ నేత, 23వ వార్డు కౌన్సిలర్ అర్చన వాహనాన్ని టీడీపీ నేతలు దగ్ధం చేశారు

సాక్షి, అనంతపురం జిల్లా: కళ్యాణదుర్గంలో టీడీపీ నేతలు దాష్టీకానికి దిగారు. వైఎస్సార్ సీపీ నేత, 23వ వార్డు కౌన్సిలర్ అర్చన వాహనాన్ని టీడీపీ నేతలు దగ్ధం చేశారు అర్థరాత్రి ఎవరు లేని సమయంలో వాహనానికి నిప్పు పెట్టారు. రెక్కీ నిర్వహించి కారును తగలబెట్టారు. టీడీపీ నేత మహేష్‌, అతని అనుచరులపై అర్చన ఫిర్యాదు చేశారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement