పెట్టుబడులు వచ్చే పరిస్థితి లేదు | - | Sakshi
Sakshi News home page

పెట్టుబడులు వచ్చే పరిస్థితి లేదు

Published Fri, Feb 21 2025 12:52 AM | Last Updated on Fri, Feb 21 2025 12:52 AM

పెట్టుబడులు వచ్చే పరిస్థితి లేదు

పెట్టుబడులు వచ్చే పరిస్థితి లేదు

7 ఎకరాల్లో మిర్చి సాగు చేశా. తొలి కాపుకింద 50 క్వింటాల దిగుబడి వచ్చింది. ప్రస్తుతం భూగర్భ జలాలు అడుగంటిపోవడంతో రెండో కాపు ఆశాజనకంగా లేదు. ఈ ఏడాది క్వింటా రూ.10 వేలకు మించి పలకడం లేదు. గతేడాది ఈ రకం రూ.18 వేల పైచిలుకు పలికింది. పంట దిగుబడులు తగ్గినా మిర్చి రేటు గతంలోలా నిలకడగా ఉంటే నష్టం ఉండదు. ఏడాదంతా కష్టపడ్డా పెట్టుబడులూ వచ్చే పరిస్థితులు లేవు. ఏం చేయాలో అర్థం కావడం లేదు.

– మూలా సుబ్బారెడ్డి, ఐనముక్కల,

పెద్దదోర్నాల మండలం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement