శనివారం శ్రీ 22 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2025 | - | Sakshi
Sakshi News home page

శనివారం శ్రీ 22 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2025

Published Sat, Feb 22 2025 7:45 AM | Last Updated on Sat, Feb 22 2025 7:45 AM

శనివా

శనివారం శ్రీ 22 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2025

పర్యవేక్షణ కరువు..

అక్రమార్కుల దరువు

ఉమ్మడి మెదక్‌ జిల్లాకుఒక్కరే అధికారి

అక్రమాల నియంత్రణ వట్టిమాటే

ఏటా రూ.కోట్లల్లోవక్ఫ్‌భూముల ‘దందా’

లీజుల నెపంతో శాశ్వత నిర్మాణాలు

పట్టణాల్లో పరిస్థితి మరీ అధ్వానం

వక్ఫ్‌బోర్డు నామమాత్రంగా మారడంతో అక్రమార్కులకు వరంలా మారింది. ఇష్టారాజ్యంగా వక్ఫ్‌ భూములను ఆక్రమిస్తున్నారు. ఉమ్మడి మెదక్‌ జిల్లాకు కేవలం ఒక్క అధికారి మాత్రమే ఉండటం అక్రమాల నియంత్రణ వట్టిమాటగానే మిగిలిపోయింది. ఏటా రూ.కోట్లల్లో వక్ఫ్‌భూముల ‘దందా’ యథేచ్ఛగా సాగుతోంది. ప్రత్యేకించి సిద్దిపేట జిల్లాలో పరిస్థితి మరీ అధ్వానం. జిల్లాలో సుమారు 4వేల ఎకరాల వక్ఫ్‌భూములున్నాయి. ఇందులో లీజుల పేరుతో 25శాతంలోపే వక్ఫ్‌బోర్డు ఆధీనంలో ఉన్నాయి.మిగిలిన భూముల్లో అధిక శాతం అక్రమార్కుల చేతుల్లోకి వెళ్లిపోయాయి.

న్యూస్‌రీల్‌

No comments yet. Be the first to comment!
Add a comment
శనివారం శ్రీ 22 శ్రీ ఫిబ్రవరి శ్రీ 20251
1/3

శనివారం శ్రీ 22 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2025

శనివారం శ్రీ 22 శ్రీ ఫిబ్రవరి శ్రీ 20252
2/3

శనివారం శ్రీ 22 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2025

శనివారం శ్రీ 22 శ్రీ ఫిబ్రవరి శ్రీ 20253
3/3

శనివారం శ్రీ 22 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2025

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement