కాళేశ్వరంపై నిర్లక్ష్యం తగదు | - | Sakshi
Sakshi News home page

కాళేశ్వరంపై నిర్లక్ష్యం తగదు

Published Thu, Mar 6 2025 6:50 AM | Last Updated on Thu, Mar 6 2025 6:50 AM

కాళేశ్వరంపై నిర్లక్ష్యం తగదు

కాళేశ్వరంపై నిర్లక్ష్యం తగదు

చిన్నకోడూరు(సిద్దిపేట): బీఆర్‌ఎస్‌ పార్టీపై, కేసీఆర్‌ మీద కోపంతో కాళేశ్వరంపై నిర్లక్ష్యం తగదని ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. బుధవారం మండల పరిధిలోని రంగనాయక సాగర్‌లోకి నీటి పంపింగ్‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కాళేశ్వరం పిల్లర్‌ కుంగిపోయి 14 నెలలు అవుతున్నా ఇప్పటికీ బాగు చేయలేదన్నారు. ఎస్సారెస్పీ స్టేజీ 2 ప్రాంతాల్లో పంటలు ఎండిపోతున్నాయన్నారు. గతంలో ఎస్సారెస్పీ నీరు తగ్గినప్పటికీ కాళేశ్వరం ద్వారా రెండు పంటలకు సాగు నీరు అందించామన్నారు. అన్ని వర్గాలకు మంచి చేసే ప్రాజెక్టును నిర్లక్ష్యం చేయకూడదన్నారు.

ఎమ్మెల్యే హరీశ్‌రావు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement