సనత్‌ నగర్‌ ఎస్‌బీఐ బ్యాంకులో నిధుల గోల్‌మాల్‌.. రూ. 4 కోట్లు స్వాహా | Case Filed Against Sanath nagar SBI Bank Manager For Money Frauding | Sakshi
Sakshi News home page

సనత్‌ నగర్‌ ఎస్‌బీఐ బ్యాంకులో నిధుల గోల్‌మాల్‌.. రూ. 4 కోట్లు స్వాహా

Published Wed, Jan 10 2024 8:51 PM | Last Updated on Wed, Jan 10 2024 9:19 PM

Case Filed Against Sanath nagar SBI Bank Manager For Money Frauding - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: సనత్‌ నగర్‌ ఎస్బీఐ బ్యాంకులో నిధుల గోల్‌మాల్‌ జరిగింది. రూ. 4.75 కోట్ల నిధులు స్వాహా అయినట్లు తేలింది. దీంతో బ్యాంక్‌ మేనేజర్‌ కార్తీక్‌ రాయ్‌పై కేసు నమోదైంది.

అయితే ఓ సాఫ్ట్‌వేర్‌ యువతి అకౌంట్‌లోనే సుమారు రూ. 48 లక్షలు కాజేసినట్లు పోలీసులు గుర్తించారు. ఆరు నెలల నుంచి యువతి డబ్బులు అడుగుతున్నా మేనేజర్‌ పట్టించుకోకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఖాతాదారుల నగదు మాయం పట్ల బ్యాంక్ మేనేజర్ హస్తంపై పోలీసుల విచారణ జరుపుతున్నారు.
చదవండి: TS: కొత్త పాలసీ? ఉచిత విద్యుత్‌పై కీలక ఆదేశాలు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
 
Advertisement
 
Advertisement