‘పింక్‌ పవర్‌ రన్‌’ను ప్రారంభించిన మంత్రి రాజనర్సింహ | Minister Rajanarsimha Started The Pink Power Run In Gachibowli To Spread Awareness On Breast Cancer | Sakshi
Sakshi News home page

‘పింక్‌ పవర్‌ రన్‌’ను ప్రారంభించిన మంత్రి రాజనర్సింహ

Published Sun, Sep 29 2024 8:11 AM | Last Updated on Sun, Sep 29 2024 9:49 AM

Minister Rajanarsimha Started The Pink Power Run In Gachibowli

సాక్షి, హైదరాబాద్‌: బ్రెస్ట్ క్యాన్సర్ గురించి ప్రజల్లో అవగాహన కల్పించేందుకు సుధారెడ్డి ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ‘పింక్ పవర్ రన్ 2024’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని మంత్రి  దామోదర రాజనర్సింహ  ప్రారంభించారు.

ఆదివారం ఉదయం 5.30 గంటలకు గచ్చిబౌలి స్టేడియంలో నిర్వహించిన ఈ మారథాన్‌లో సుమారు ఐదు వేల మంది పాల్గొన్నారు. ఒకేసారి 3కే, 5కే, 10కే రన్‌ను నిర్వహించారు. పింక్‌ మారథాన్‌లో గెలిచిన వారికి మెడల్స్‌ పంపిణీ  చేయనున్నారు.

ఈ కార్యక్రమంలో పెద్దఎత్తున ఐటీ, ఇతర ప్రైవేటు ఉద్యోగులు పాల్గొన్నారు. గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌లో స్థానం సంపాదించేందుకు ఈ కార్యక్రమాన్ని పెద్దఎత్తున ఏర్పాటు చేశారు.


 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement