Hyderabad: Sri Rama Navami Shobha Yatra 2023 Live Updates - Sakshi
Sakshi News home page

HYD: వేలాది భక్తుల నడుమ సాగుతున్న శ్రీరాముడి శోభాయాత్ర

Mar 30 2023 2:30 PM | Updated on Mar 30 2023 3:43 PM

Sri Rama Navami Shobha Yatra 2023 Hyderabad Updates - Sakshi

ఆకాష్‌పురి మందిరం నుంచి శ్రీరాముడి శోభాయాత్ర ప్రారంభమైంది. వేలాది భక్తుల మధ్య శ్రీరాముడి శోభాయాత్ర సాగుతుంది. 

సాక్షి, హైదరాబాద్‌: ఆకాష్‌పురి మందిరం నుంచి శ్రీరాముడి శోభాయాత్ర ప్రారంభమైంది. వేలాది భక్తుల నడుమ శ్రీరాముడి శోభాయాత్ర సాగుతుంది. 1500 మంది పోలీసులతో పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. సీతారామ్‌బాగ్‌ నుంచి సుల్తాన్‌బజార్‌ వరకు 6.5 కిలోమీటర్ల మేర శోభాయాత్ర సాగనుంది.

సీసీ కెమెరాల పర్యవేక్షణలో సాగునున్న శోభాయాత్రను కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌కు అనుసంధానం చేశారు. శోభాయాత్ర ప్రాంతాల్లో ఆక్టోపస్‌, రిజర్వ్‌ పోలీస్‌ మోహరించారు. సీసీ కెమెరా నిఘా ఏర్పాటు చేశామని సౌత్‌ వెస్ట్‌ డీసీపీ కిరణ్‌ ఖారే తెలిపారు.


చదవండి: శ్రీరాముడి శోభాయాత్ర.. ట్రాఫిక్‌ డైవర్షన్‌ వివరాలు ఇవే..



 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement