టీఎస్‌పీఎస్సీ ఇష్టానుసారం పరీక్ష నిర్వహించడం సరికాదు: హైకోర్టు | TS High Court Key Comments On JL Paper-2 Question Paper | Sakshi

ఇష్టానుసారం పరీక్ష నిర్వహించడం సరికాదు.. టీఎస్‌పీఎస్సీపై హైకోర్టు సీరియస్‌!

Mar 20 2023 9:09 PM | Updated on Mar 20 2023 9:09 PM

TS High Court Key Comments On JL Paper-2 Question Paper - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఎస్‌పీఎస్సీలో పేపర్‌ లీక్‌ వ్యవహారం హాట్‌ టాపిక్‌గా మారిన విషయం తెలిసిందే. ఇదే సమయంలో జూనియర్‌ లెక్చరర్‌(జేఎల్‌) పరీక్ష ప్రశ్నపత్రంపై తెలంగాణ హైకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. 

జూనియర్‌ లెక్చరర్‌ పేపర్‌-2 ప్రశ్నపత్రం తెలుగులోనూ ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. పేపర్‌-2 ఇంగ్లీష్‌లోనే ఇవ్వాలన్న టీఎస్‌పీఎస్సీ నిర్ణయంపై హైకోర్టు విచారణ చేపట్టింది. ఈ సందర్బంగా పేపర్‌-2 ప్రశ్నపత్రం ఇంగ్లీష్‌, తెలుగులో కూడా ఇవ్వాలని టీఎస్‌పీఎస్సీని హైకోర్టు ఆదేశించింది. టీఎస్‌పీఎస్సీ ఇష్టానుసారం పరీక్షలు నిర్వహించడం సరికాదని హైకోర్టు స్పష్టం చేసింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement