డీఎస్సీ – 2008 అభ్యర్థులకు పోస్టింగ్‌ | - | Sakshi
Sakshi News home page

డీఎస్సీ – 2008 అభ్యర్థులకు పోస్టింగ్‌

Published Sun, Feb 16 2025 1:53 AM | Last Updated on Sun, Feb 16 2025 1:53 AM

డీఎస్సీ – 2008 అభ్యర్థులకు పోస్టింగ్‌

డీఎస్సీ – 2008 అభ్యర్థులకు పోస్టింగ్‌

భువనగిరి : ఎస్సీ–2008 అభ్యర్థులకు శనివారం డీఈఓ కార్యాలయంలో కౌన్సిలింగ్‌ నిర్వహించారు.30 మందికి గాను 24మంది కౌన్సిలింగ్‌కు హాజరుకాగా వారికి జిల్లా విద్యాశాఖ అధికారి సత్యనారాయణ నియామక ఉత్తర్వులు అందజేశారు. మిగితా ఆరుగురికి పోస్టు ద్వారా పంపుతామని చెప్పారు. అభ్యర్థులు ఈ నెల 17వ తేదీన సంబంధిత ఎంఈఓలకు రిపోర్టు చేసి తమకు కేటాయించిన పాఠశాలల్లో విధుల్లో చేరాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏడీ ప్రశాంత్‌రెడ్డి, ప్రధానో పాధ్యాయుడు పాండునాయక్‌, సత్యనారాయణరెడ్డి, భాస్కర్‌ తదితరులు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement