దుర్గమ్మ సన్నిధిలో శాతకర్ణి బృందం | Gautamiputra Satakarni team visits Vijayawada Kanaka Durga Temple | Sakshi
Sakshi News home page

Published Fri, Jan 13 2017 9:52 AM | Last Updated on Fri, Mar 22 2024 11:32 AM

ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న కనకదుర్గమ్మను సినీ నటుడు బాలకృష్ణ, హీరోయిన్ శ్రీయ, దర్శకుడు క్రిష్ లు దర్శించుకున్నారు. గౌతమీపుత్ర శాతకర్ణి సినిమా విడుదల సందర్భంగా నిన్న చిత్ర ప్రముఖులు విజయవాడకు విచ్చేశారు. ఈ సందర్భంగా శుక్రవారం ఉదయం బాలకృష్ణ బృందం అమ్మవారి ఆలయానికి వచ్చారు. ఆలయ అధికారులు వారికి ఘనంగా స్వాగతం పలికారు. ఆలయంలో అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement