ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారనే సమాచారంతో ఏసీబీ అధికారులు సోమవారం ఏపీ టౌన్ ప్లానింగ్ డైరెక్టర్ గొల్ల వెంకట రఘు, ఆయన బినామీ విజయవాడ టౌన్ ప్లానింగ్ జూనియర్ టెక్నికల్ ఆఫీసర్ నల్లూరి శివప్రసాద్ నివాసాలపై ఏకకాలంలో దాడులు చేశారు
Sep 26 2017 6:48 AM | Updated on Mar 21 2024 7:54 PM
ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారనే సమాచారంతో ఏసీబీ అధికారులు సోమవారం ఏపీ టౌన్ ప్లానింగ్ డైరెక్టర్ గొల్ల వెంకట రఘు, ఆయన బినామీ విజయవాడ టౌన్ ప్లానింగ్ జూనియర్ టెక్నికల్ ఆఫీసర్ నల్లూరి శివప్రసాద్ నివాసాలపై ఏకకాలంలో దాడులు చేశారు