తమిళనాడులో విషాదం.. 20 మంది మృతి? | blast in tamilnadu leads to several deaths | Sakshi
Sakshi News home page

Published Thu, Dec 1 2016 11:42 AM | Last Updated on Fri, Mar 22 2024 11:22 AM

తమిళనాడులో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. తురయూర్ సమీపంలోని మురుగంపట్టిలోని ఓ మందుగుండు తయారీ యూనిట్‌లో పేలుడు సంభవించింది. మందుగుండు గోడౌన్‌లో ఎంతమంది ఉన్నారన్న విషయం తెలియట్లేదు. వాళ్లలో 20 మంది మృతిచెందారని సమాచారం. మంటల్లో చిక్కుకున్నవారిని కాపాడేందుకు అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement