వైఎస్‌ జగన్‌పై కేసు నమోదు | case filed against ys jagan mohan reddy | Sakshi
Sakshi News home page

Published Wed, Mar 1 2017 11:14 AM | Last Updated on Thu, Mar 21 2024 7:47 PM

ప్రతిపక్ష పార్టీపై రాష్ట్ర ప్రభుత్వం మరోసారి ఎదురుదాడికి దిగింది. ప్రతిపక్ష నేత, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిపై కేసు నమోదు అయింది. వైఎస్‌ జగన్‌ సహా పార్టీ నేతలు పార్థసారధి, ఉదయభాను, జోగి రమేష్‌, అరుణ్‌ కుమార్‌లపై కూడా పోలీసులు కేసులు నమోదు చేశారు. ఆస్పత్రి సిబ్బంది విధులుకు ఆటంకం కలిగించారంటూ వైఎస్‌ జగన్‌ సహా పార్టీ నేతలపై సెక్షన్‌ 353, 503,34 కింద కేసు నమోదు అయ్యాయి.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement