అక్రమార్జన దాచుకునేందుకే సీఎం చంద్రబాబు విదేశీ పర్యటనలు చేస్తున్నారని వైఎస్సార్ సీపీ ప్రధాన కార్యదర్శి అంబటి రాంబాబు ఆరోపించారు.3లక్షల 22 వేల డాలర్లు చెల్లించి చంద్రబాబు దావోస్ ఆహ్వానం పొందారని, కానీ వాళ్లే పంపించినట్టు బిల్డప్ ఇస్తున్నారని విమర్శించారు.
Published Tue, Jan 17 2017 3:47 PM | Last Updated on Wed, Mar 20 2024 3:43 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement