తోటపల్లి నిర్వాసితుల ఆందోళన, అరెస్టు | cm chandrababu naidu visits thotapalli project | Sakshi
Sakshi News home page

Published Thu, Sep 10 2015 12:27 PM | Last Updated on Fri, Mar 22 2024 11:27 AM

విజయనగరం జిల్లాలోని తోటపల్లి ప్రాజెక్ట్‌ను జాతికి అంకితం చేయడానికి గురువారం సీఎం చంద్రబాబు నాయుడు తోటపల్లి రానున్నారు. ఈ నేపథ్యంలో ప్రాజెక్ట్ నిర్వాసితుల వాణి వినిపించేందుకు సిద్ధమవుతున్న నిర్వాసితుల నాయకులను పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. నిర్వాసితుల సమస్యలు పరిష్కరించక ముందే ప్రాజెక్ట్‌ను జాతికి అంకితం చేయడం తగదని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement