టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థులు వీరే | cm kcr announces candidates for mlc election | Sakshi
Sakshi News home page

Mar 5 2017 7:10 PM | Updated on Mar 22 2024 11:05 AM

టీఆర్ఎస్ పార్టీ తరపున ఎమ్మెల్సీ అభ్యర్థుల పేర్లను సీఎం కేసీఆర్ ఆదివారం ప్రకటించారు. ఎమ్మెల్యే కోటాలో గంగాధర్ గౌడ్, ఎలిమినేటి కృష్ణారెడ్డి, మైనంపల్లి హనుమంతరావులను అభ్యర్థులుగా ఖరారు చేశారు. గవర్నర్ కోటాలో డి. రాజేశ్వరరావు, ఫారూఖ్‌ హుస్సేన్ మరోసారి అవకాశం దక్కించుకున్నారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement