పరిగిలో కాల్పుల కలకలం | firing in parigi in rangareddy district | Sakshi
Sakshi News home page

Published Sat, Jul 30 2016 10:54 AM | Last Updated on Thu, Mar 21 2024 6:13 PM

రంగారెడ్డి జిల్లా పరిగిలో కాల్పులు కలకలం సృష్టించింది. పెట్రోలింగ్ నిర్వహిస్తున్న ఎస్సైపై దుండగులు కాల్పులకు యత్నించారు. అయితే ఈ కాల్పుల నుంచి ఎస్సై ఓబుల్రెడ్డి తప్పించుకుని... దుండగులను పట్టుకునేందుకు ప్రయత్నించారు. అ క్రమంలో ముగ్గురు దుండగులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరో దుండగుడు పరారీలో ఉన్నాడు. అతడి కోసం గాలింపు చర్యలు తీవ్రతరం చేశారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement