జమ్మూ కశ్మీర్, హిమాచల్ప్రదేశ్ రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో అత్యంత ప్రమాదకర స్థాయిలో హిమపాతాలు చోటుచేసుకునే అవకాశాలున్నాయని మళ్లీ హెచ్చరికలు జారీ అయ్యాయి. గురువారం సాయంత్రం 5 గంటల నుంచి 24 గంటల పాటు ఇవి అమల్లో ఉంటాయని చండీగఢ్లోని మంచు, హిమపాతాల అధ్యయన కేంద్రం(ఎస్ఏఎస్ఈ) ప్రకటన జారీచేసింది.
Published Fri, Jan 27 2017 3:27 PM | Last Updated on Thu, Mar 21 2024 8:43 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement