ఆ నలుగురిపై అతడి వేలిముద్రలు! | His fingerprints on the four! | Sakshi
Sakshi News home page

Published Thu, Oct 19 2017 10:31 AM | Last Updated on Wed, Mar 20 2024 12:00 PM

రంగారెడ్డి జిల్లా నార్సింగి ఔటర్‌ రింగు రోడ్డు సమీపంలో వెలుగుచూసిన ఐదు మృతదేహాల ఉదంతం వెనుక రెండోరోజు కూడా మిస్టరీ వీడలేదు. ఈ ఘటనపై సైబరాబాద్‌ పోలీసులు ముమ్మర దర్యాప్తు చేస్తున్నారు. మీర్జాగూడ శివారు ఇంద్రారెడ్డి కంచెలో లభ్యమైన మూడు మృతదేహాలతోపాటు కారులో లభించిన బాలుడి మృతదేహంపై ప్రభాకర్‌ రెడ్డి వేలిముద్రలు ఉన్నట్టు క్లూస్‌టీమ్‌ ధ్రువీకరించినట్టు తెలిసింది.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement