వారి కన్నీళ్లను తొక్కేసి రావాలా..? | how we can come to capital city programe | Sakshi
Sakshi News home page

Oct 16 2015 3:21 PM | Updated on Mar 22 2024 11:19 AM

ప్రతిపక్ష నేత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా విమర్శలు చేయడం సరికాదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత పార్థసారథి అన్నారు. ప్రతిపక్ష నేత రాసిన లేఖపై మంత్రులు విమర్శలు చేయడం మాని వివరణ ఇవ్వాలని అన్నారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement