పండుగ సంబరం ముగిసింది. వరుస సెలవులతో పల్లెలకు పరుగులు పెట్టిన ప్రజలు తిరిగి భాగ్యనగరంవైపు అడుగులు వేస్తున్నారు. దసరా సెలవులు కావడంతో సుమారు 15లక్షల మందిపైగా హైదరాబాద్ విడిచి స్వస్థలాలకు వెళ్లారు. సెలవుల అనంతరం నగరానికి తిరిగి పయనమయ్యారు.
Published Tue, Oct 3 2017 7:13 AM | Last Updated on Fri, Mar 22 2024 11:06 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement