వైఎస్‌ జగన్‌ అండ వెయ్యి ఏనుగుల బలానిచ్చింది.. | jagun support more helpfull to us | Sakshi
Sakshi News home page

Published Tue, Nov 1 2016 9:32 AM | Last Updated on Thu, Mar 21 2024 7:50 PM

వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తుందుర్రు బాధితులకు అండగా నిలవడం ఎంతో ధైర్యాన్నిచ్చిందని తుందుర్రు బాధితురాలు ఆరేటి సత్యవతి పేర్కొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు సబ్‌జైలు నుంచి ఆమె సోమవారం బెయిల్‌పై విడుదలయ్యారు. ఈ సందర్భంగా ఆమె విలేకరులతో మాట్లాడుతూ తుందుర్రు బాధితులను పరామర్శించేందుకు స్వయంగా వైఎస్‌ జగన్‌ రావడం వెయ్యి ఏనుగుల బలాన్ని ఇచ్చిందని అన్నారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement