సమయానికి వైద్యం అందక.. ఉద్యోగి మృతి | man dies in road accident in kurnool | Sakshi
Sakshi News home page

Published Thu, Jul 21 2016 3:29 PM | Last Updated on Fri, Mar 22 2024 11:27 AM

సమయానికి వైద్యం అందక.. ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన కర్నూలు జిల్లా ఆదోనిలోని ప్రభుత్వ ఆస్పత్రిలో గురువారం చోటు చేసుకుంది. దీంతో ఆగ్రహించిన మృతుని బంధువులు ఆస్పత్రిపై దాడి చేసి... ఫర్నీచర్, అద్దాలు ధ్వంసం చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి... స్థానికంగా నివాసముంటున్న బీఎస్‌ఎన్‌ఎల్ ఉద్యోగి శివన్న(45) గురువారం ఉదయం వాకింగ్ చేస్తున్నారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement