యూపీ, బీహార్‌లను ఎలా విభజించారు? | nadendla manohar visits uttar pradesh bihar | Sakshi
Sakshi News home page

Dec 26 2013 9:32 AM | Updated on Mar 21 2024 5:16 PM

గతంలో జరిగిన ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్ట్రాల విభజన ప్రక్రియ తీరుతెన్నులను తెలుసుకునేందుకు రాష్ట్ర శాసనసభ స్పీకర్ నాదెండ్ల మనోహర్ బుధవారం ఆ రాష్ట్రాల పర్యటనకు బయలుదేరారు. ఆయనతో పాటు అసెంబ్లీ ఉన్నతాధికారుల బృందం కూడా పర్యటనలో పాల్గొంటోంది. బుధవారం సాయుంత్రం వారు ఉత్తరప్రదేశ్ రాజ ధాని లక్నోకు చేరుకున్నారు. యుూపీ స్పీకర్ వూతాప్రసాద్ పాండేతో గురువారం వునోహర్ భేటీ కానున్నారు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement