ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు నిజం చెప్పడం అలవాటు లేదని, ఆయన బాటలోనే తనయుడు లోకేష్ కూడా నడుస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి పార్థసారధి అన్నారు. ఆయన శనివారం పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు.
నారా లోకేష్ వ్యాఖ్యలు బాధాకరం..
Published Sat, Jul 15 2017 3:24 PM | Last Updated on Wed, Mar 20 2024 3:21 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement