ఎన్డీఏ ఎంపీల ర్యాలీలో అద్వానీ | NDA marches to 'Save Democracy' | Sakshi
Sakshi News home page

Aug 13 2015 3:38 PM | Updated on Mar 22 2024 10:47 AM

పార్లమెంట్ వర్షాకాల సమావేశాలను విపక్షాలు అడ్డుకోవడాన్ని అధికార ఎన్డీఏ తీవ్రంగా నిరసించింది. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటూ ఎన్డీఏ ఎంపీలు ఢిల్లీ విధుల్లో నినదించారు. విజయ చౌక్ నుంచి రాష్టపతి భవన్ వరకు ర్యాలీ చేపట్టారు. పార్లమెంట్ సమావేశాలను స్తంభింపజేసిన విపక్షాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement