ఆర్టీసీ బస్సు,కారు ఢీ | One died and 5 injured in road accident | Sakshi
Sakshi News home page

Jul 10 2016 8:07 PM | Updated on Mar 22 2024 10:59 AM

ఎదురెదురుగా వస్తున్న రెండు వాహనాలు ఢీకొన్న ఘటనలో ఒకరు మృతిచెందగా.. మరో ఐదుగురికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రుల్లో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ సంఘటన కరీంనగర్ జిల్లా మానకొండూరు శివారులో ఆదివారం చోటుచేసుకుంది.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement