'జగన్ దీక్షకు జనమంతా అండగా నిలువాలి' | people give Supports to YS Jagan Mohan Reddy's deeksha | Sakshi
Sakshi News home page

Published Wed, Oct 7 2015 2:44 PM | Last Updated on Thu, Mar 21 2024 7:47 PM

రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తేనే స్వయం సమృద్ది సాధిస్తుందని ఉద్దేశంతో వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి నిరాహార దీక్ష ప్రారంభించారని, ఆయన దీక్షకు ప్రజలందరూ మద్దతుగా నిలువాలని పార్టీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్ తెలిపారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement