అనంతపురం జిల్లాలో 'దృశ్యం' సీన్ మళ్లీ రిపీట్ అయ్యింది. కళ్యాణ మండపంలోని బాత్రూమ్లో రహస్య కెమరాలు ఉంచి... మహిళలు స్నానం చేసిన దృశ్యాలు చిత్రీకరించిన సంఘటన అనంతపురం జిల్లా గుంతకల్లో జరిగింది. నెలన్నర క్రితం జరిగిన ఈ దారుణం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రామకృష్ణ అనే యువకుడు ఈ ఘటనకు పాల్పడినట్లు తెలుస్తోంది.
Published Sat, Jun 27 2015 11:56 AM | Last Updated on Thu, Mar 21 2024 8:42 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement