సమ్మెకు వెళ్లే యోచనలో సీమాంధ్ర ఉద్యోగులు | Secretariat Employees staff Serve Strike Notice | Sakshi
Sakshi News home page

Aug 16 2013 11:32 AM | Updated on Mar 21 2024 6:14 PM

సచివాలయంలో సీమాంధ్ర ఉద్యోగులు సాముహిక ఒక రోజు సెలవు ప్రకటించారు. రాష్ట్ర విభజన ప్రకటనకు నిరసనగా సీమాంధ్ర ఉద్యోగులు సమ్మెకు వెళ్లే యోచనలో ఉన్నారు. శనివారం లేదా సోమవారం వారు సమ్మె నోటీసు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఇవ్వనున్నారు. మరోవూపు విభజనపై జరుగుతున్న సీమాంధ్ర ఉద్యోగుల నిరసన నిన్న ఉద్రిక్తతకు దారి తీసిన విషయం తెలిసిందే. అబిడ్స్లో బీమాభవన్‌లో సీమాంధ్ర, తెలంగాణ ఉద్యోగుల మధ్య వాగ్వాదంతో పాటు ఒకరికొకరు తోపులాటలు జరగడంతో ఘర్షణ వాతావరణం నెలకొంది. పోలీసులు రంగప్రవేశంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది

Advertisement
 
Advertisement

పోల్

Advertisement