విజయవాడ ఎంపీ కేశినేని శ్రీనివాస్(నాని)కు చెందిన ట్రావెల్స్ సంస్థ తమ సిబ్బందిని నట్టేట ముంచింది. దాదాపు ఏడాదిగా జీతాలు సక్రమంగా ఇవ్వకపోవడంతో కేశినేని ట్రావెల్స్కు చెందిన డ్రైవర్లు, క్లీనర్లు రోడ్డునపడ్డారు.
Published Tue, Apr 11 2017 6:50 AM | Last Updated on Thu, Mar 21 2024 6:45 PM
విజయవాడ ఎంపీ కేశినేని శ్రీనివాస్(నాని)కు చెందిన ట్రావెల్స్ సంస్థ తమ సిబ్బందిని నట్టేట ముంచింది. దాదాపు ఏడాదిగా జీతాలు సక్రమంగా ఇవ్వకపోవడంతో కేశినేని ట్రావెల్స్కు చెందిన డ్రైవర్లు, క్లీనర్లు రోడ్డునపడ్డారు.