ప్రజాప్రయోజనాల కోసమే ‘బంద్‌’ | State bandh for peoples cause | Sakshi
Sakshi News home page

Aug 1 2016 2:34 PM | Updated on Mar 22 2024 10:49 AM

రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపు మేరకు మంగళవారం బంద్‌ చేపడుతున్నట్లు పార్టీ జిల్లా అధ్యక్షుడు, సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి పేర్కొన్నారు. నెల్లూరులోని పార్టీ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కాకాణి మాట్లాడారు

Advertisement
 
Advertisement

పోల్

Advertisement