ఎల్లంపేటలోని భారత్ పెట్రోల్ బంకులో దొంగలు బీభత్సం సృష్టించారు. భారత్ పెట్రోల్ బంకు సిబ్బందిపై ఐదుగురు దుండగులు కత్తులతో దాడి చేశారు. పెట్రోల్ బంకులో రూ.12 లక్షలు చోరీ చేశారు. దుండగుల దాడిలో ఆరుగురు సిబ్బందికి స్వల్పగాయాలయ్యాయి.
Published Mon, Dec 12 2016 7:11 AM | Last Updated on Wed, Mar 20 2024 5:25 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement