గన్నవరం విమానాశ్రయం చేరుకున్న వైఎస్ జగన్ | ys jagan mohan reddy reached gannavaram airport | Sakshi
Sakshi News home page

Published Wed, Oct 19 2016 9:37 AM | Last Updated on Thu, Mar 21 2024 7:47 PM

ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం ఉదయం గన్నవరం విమానాశ్రయం చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. అక్కడ నుంచి వైఎస్ జగన్ రోడ్డు మార్గంలో పశ్చిమ గోదావరి జిల్లా బయల్దేరతారు. జిల్లాలో ప్రతిపాదిన మెగా ఆక్వాఫుడ్ పార్కుకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న రైతులు, మత్య్సకారులకు సంఘీభావం తెలిపేందుకు ఆయన ఈవాళ భీమవరంలో పర్యటించనున్నారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement