రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు సర్కార్ను బంగాళాఖాతంలో కలిపే రోజు దగ్గర్లోనే ఉందని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్రెడ్డి అన్నారు. గుంటూరులో వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కొనసాగిస్తున్న రైతుదీక్షలో పాల్గొన్న ఆయన ఏపీ సర్కార్పై నిప్పులు చెరిగారు.