తొలి 5జీ ట్రయల్స్‌ సక్సెస్‌.. | First 5G Trial Success .. | Sakshi
Sakshi News home page

Published Sun, Feb 25 2018 9:29 AM | Last Updated on Fri, Mar 22 2024 10:48 AM

టెలికం దిగ్గజ కంపెనీ ఎయిర్‌టెల్, చైనాకు చెందిన నెట్‌వర్కింగ్‌ అండ్‌ టెలీకమ్యూనికేషన్స్‌ ఉపకరణాల తయారీ సంస్థ హువావే తాజాగా భారత్‌లో తొలిసారి 5జీ నెట్‌వర్క్‌ ట్రయల్స్‌ను నిర్వహించాయి. ఇందులో 3 గిగాబైట్‌ పర్‌ సెకన్‌ (జీబీపీఎస్‌)కుపైగా డేటా స్పీడ్‌ను సాధించినట్లు ఇరు కంపెనీలు ప్రకటించాయి. గురుగావ్‌లోని మానేసర్‌ వద్ద ఉన్న ఎయిర్‌టెల్‌ నెట్‌వర్క్‌ ఎక్స్‌పీరియన్స్‌ సెంటర్‌లో ఈ ట్రయల్స్‌ జరిగాయి.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement