టెలికం దిగ్గజ కంపెనీ ఎయిర్టెల్, చైనాకు చెందిన నెట్వర్కింగ్ అండ్ టెలీకమ్యూనికేషన్స్ ఉపకరణాల తయారీ సంస్థ హువావే తాజాగా భారత్లో తొలిసారి 5జీ నెట్వర్క్ ట్రయల్స్ను నిర్వహించాయి. ఇందులో 3 గిగాబైట్ పర్ సెకన్ (జీబీపీఎస్)కుపైగా డేటా స్పీడ్ను సాధించినట్లు ఇరు కంపెనీలు ప్రకటించాయి. గురుగావ్లోని మానేసర్ వద్ద ఉన్న ఎయిర్టెల్ నెట్వర్క్ ఎక్స్పీరియన్స్ సెంటర్లో ఈ ట్రయల్స్ జరిగాయి.
Published Sun, Feb 25 2018 9:29 AM | Last Updated on Fri, Mar 22 2024 10:48 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement