కిడ్నీ బాధితులపై సీఎం జగన్‌ వరాలు | AP CM YS Jagan Speech About Welfare Schemes In Palasa | Sakshi
Sakshi News home page

కిడ్నీ బాధితులపై సీఎం జగన్‌ వరాలు

Published Fri, Sep 6 2019 2:06 PM | Last Updated on Thu, Mar 21 2024 11:35 AM

కిడ్నీ వ్యాధి బాధితులకు స్టేజ్‌ 3 నుంచే పెన్షన్‌ అమలు చేస్తామని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. ప్రస్తుతం స్టేజ్‌ 5లో డయాలసిస్‌ పేషెంట్లకు ఇస్తున్న రూ. 10 వేల పెన్షన్‌తో పాటు, స్టేజ్‌ 3లో ఉన్న వారికి కూడా రూ. 5 వేల పెన్షన్‌ అందజేస్తామని పేర్కొన్నారు. అదే విధంగా డయాలసిస్‌ పేషెంట్లకు సహాయంగా ఉండేందుకు హెల్త్‌ వర్కర్లను నియమిస్తామని, బాధితులతో పాటు వారికి కూడా ఉచిత బస్సు పాసులు అందజేస్తామని హామీ ఇచ్చారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement