‘గుండె మంటల్లో బాబు చలికాచుకుంటాడు’ | Bhumana Karunakar Reddy Fires On Chandrababu Naidu In Srikakulam | Sakshi
Sakshi News home page

‘గుండె మంటల్లో బాబు చలికాచుకుంటాడు’

Published Sun, Oct 14 2018 4:13 PM | Last Updated on Wed, Mar 20 2024 3:46 PM

 టిట్లీ తుపాను కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతోంటే సమీక్షల పేరుతో ముఖ్యమంత్రి చంద్రబాబు సహాయక చర్యలను ఆలస్యం చేస్తున్నారని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకరరెడ్డి మండిపడ్డారు. 

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement