టీడీపీకి అంతిమ గడియలు ప్రారంభం అయ్యాయి | Bhumana Karunakar Reddy Slams Chandrababu | Sakshi
Sakshi News home page

టీడీపీకి అంతిమ గడియలు ప్రారంభం అయ్యాయి

Published Mon, Jan 29 2018 2:46 PM | Last Updated on Fri, Mar 22 2024 11:29 AM

వైఎస్ జగన్ నిర్వహిస్తున్న ప్రజాసంకల్పయాత్ర టీడీపీకి అంతిమయాత్ర కాబోతున్నదని వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్‌రెడ్డి అన్నారు. సోమవారం వేలాది మందితో కలిసి ‘వాక్‌ విత్‌ జగనన్న’ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా భూమన మాట్లాడుతూ... జగన్‌కు లభిస్తున్న ప్రజాదరణ చూసి చంద్రబాబు వణికిపోతున్నారని ఎద్దేవా చేశారు. టీడీపీ ప్రభుత్వానికి అంతిమ గడియలు ప్రారంభం అయ్యాయని ధ్వజమెత్తారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement