కాల్‌డేటాలో ‘వేముల’ గుట్టు! | boddupalli srinivas case, mla veeresham brother sons voice in calldata | Sakshi
Sakshi News home page

Feb 4 2018 7:39 AM | Updated on Mar 20 2024 3:30 PM

ఒక హత్య.. అనేక అనుమానాలు.. మరెన్నో ఆరోపణలు.. తూతూమంత్రంగా పోలీసుల దర్యాప్తు.. ఇలా రాష్ట్రంలో సంచలనం రేపిన నల్లగొండ మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ లక్ష్మి భర్త బొడ్డుపల్లి శ్రీనివాస్‌ హత్యోదంతం కీలక మలుపు తిరిగింది. ఈ కేసులో నిందితులతో నకిరేకల్‌ ఎమ్మెల్యే వీరేశం అన్న కుమారులు వేముల సుధీర్, వేముల రంజిత్‌లు మాట్లాడిన కాల్‌డేటా శనివారం బయటపడింది. హత్య జరిగిన రోజున ఉదయం నుంచి వారు తరచూ ఫోన్‌లో మాట్లాడారని, ఘటన సమయంలోనూ ఫోన్‌కాల్స్‌ వెళ్లాయని వెల్లడైంది.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement