327వ రోజు ప్రారంభమైన ప్రజాసంకల్పయాత్ర | Day 327 of Praja Sankalpa Yatra begins | Sakshi
Sakshi News home page

327వ రోజు ప్రారంభమైన ప్రజాసంకల్పయాత్ర

Published Fri, Dec 21 2018 9:46 AM | Last Updated on Fri, Mar 22 2024 11:16 AM

ప్రజలతో మమేకమై వారి సమస్యలు తెలుసుకుని.. వారిలో భరోసా నింపేందుకు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర శ్రీకాకుళం జిల్లాలో దిగ్విజయంగా కొనసాగుతోంది. జననేత 327వ రోజు పాదయాత్రను శుక్రవారం ఉదయం టెక్కలి నియోజకవర్గంలోని సంతబొమ్మాళి మండలం దండుగోపాలపురం నుంచి ప్రారంభించారు. అక్కడి నుంచి కాశీపురం మీదుగా దామోదరపురం క్రాస్‌ వరకు పాదయాత్ర కొనసాగనుంది.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement