337వ రోజు ప్రారంభమైన ప్రజాసంకల్పయాత్ర | Day 337 of Praja Sankalpa Yatra begins | Sakshi
Sakshi News home page

337వ రోజు ప్రారంభమైన ప్రజాసంకల్పయాత్ర

Published Sat, Jan 5 2019 9:37 AM | Last Updated on Thu, Mar 21 2024 10:52 AM

ప్రజలతో మమేకమై సమస్యలు తెలుసుకుని.. వారిలో భరోసా నింపేందుకు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర శ్రీకాకుళం జిల్లాలో దిగ్విజయంగా కొనసాగుతోంది. జననేత 337వ రోజు పాదయాత్రను శనివారం ఉదయం ఇచ్చాపురం నియోజకవర్గంలోని తురక శాసనం క్రాస్‌ నుంచి ప్రారంభించారు. అక్కడి నుంచి సోంపేట మండలంలోని పాలవలస, కొర్లాం, బారువకూడలి మీదుగా లక్కవరం వరకు వైఎస్‌ జగన్‌ పాదయాత్ర చేస్తారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement