పాప ఎవరికి ? | Everyone must be punished | Sakshi
Sakshi News home page

Published Sat, Nov 25 2017 3:27 PM | Last Updated on Fri, Mar 22 2024 11:22 AM

చిన్నారి తన్విత దత్తత కేసులో మహబూబాబాద్‌ జిల్లా పోలీసులు దర్యాప్తు పూర్తిచేశారు. కన్నతల్లికి తెలిసే ఆ పాపను అమ్మారని నిర్ధారణకొచ్చిన పోలీసులు అటు కన్నతల్లిదండ్రులు, ఇటు పెంచిన తల్లిదండ్రులూ శిక్షార్హులేనని నిర్ణయించి, తదుపరి చర్యల నిమిత్తం మహబూబాబాద్‌ కోర్టుకు నివేదించారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement