పాడేరులో ఖచ్చితంగా వైఎస్సార్‌సీపీనే గెలుస్తుంది | Giddi Eswari Speech after join TDP | Sakshi
Sakshi News home page

Published Mon, Nov 27 2017 12:26 PM | Last Updated on Fri, Mar 22 2024 11:00 AM

యామ్‌షూర్‌ పాడేరు, అరుకు నియోజకవర్గాల్లో వైఎస్సార్సీపీనే విజయం సాధిస్తుంది.. అధికార పార్టీ టీడీపీ గూటికి చేరిన తర్వాత పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి అన్న వ్యాఖ్యలివి. జగనన్న అంటే తనకు ప్రాణమని, తనకు రాజకీయ భిక్ష పెట్టింది జగన్ననే అని ఆమె చెప్పుకొచ్చారు

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement