సఫారిని వెంబడించిన సింహం | Lion Chases Tourists On Safari In Karnataka | Sakshi
Sakshi News home page

సఫారిని వెంబడించిన సింహం

Published Mon, Oct 14 2019 10:37 AM | Last Updated on Thu, Mar 21 2024 11:35 AM

కర్ణాటక​ బళ్లారిలోని అటల్‌ బిహారీ వాజ్‌పేయి జూలాజికల్‌ పార్కులో ఈ సంఘటన చోటు చేసుకుంది. వివరాలు... నలుగురు పర్యటకులు పార్కులో పర్యటించేందుకు సఫారిలో వెళ్లారు. ఇంతలో అనుకోకుండా ఓ సింహం సఫారి వైపే పరిగెత్తుకుంటూ రాసాగింది. ఇది గమనించిన వ్యక్తులు మొదట్లో దీన్ని సరదాగా తీసుకుని నెమ్మదిగా వెళ్లడం ప్రారంభించారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement