జిల్లాలోని గూడూరు జాతీయ రహదారికి కూతవేటు దూరంలో ఉన్న ఓ మద్యం దుకాణం వద్ద రాత్రి తీవ్ర ఘర్షణ చోటుచేసుకుంది. ఈ ఘటనలో రవి అనే వ్యక్తి గాయపడటంతో అతడిని ఆస్పత్రిలో చేర్పించారు. దాడికి కారణమైన బాలుపై పోలీసులు కేసు నమోదు చేసి.. విచారణ చేపట్టారు. వివరాలు.. మంగళవారం రాత్రి రవి మద్యం కొనేందుకు దుకాణం వద్దకు వెళ్లాడు. ఈ క్రమం బ్రాందీ సీసాను కొనుగోలు చేసి ఎమ్మార్పీ ప్రకారం 120 రూపాయలు చెల్లించాడు. అయితే ఎమ్మార్పీపై పది రూపాయలు అదనంగా ఇవ్వాలని మద్యం దుకాణం సిబ్బంది రవిని డిమాండ్ చేశారు. తాను అదనంగా ఒక్క రూపాయి కూడా చెల్లించనని రవి తేల్చి చెప్పాడు.
అదనంగా ఒక్క రూపాయి ఇవ్వనన్నాడని..
Published Wed, Oct 30 2019 9:35 AM
Advertisement
Advertisement
తప్పక చదవండి
- కమిన్స్ హ్యాట్రిక్, వార్నర్ మెరుపు హాఫ్ సెంచరీ.. ఆసీస్ చేతిలో చిత్తైన బంగ్లాదేశ్
- రూ.5 కోట్ల ఆఫర్ రిజెక్ట్ చేసిన అనుష్క.. కారణం అదేనా?
- ‘టీడీపీ దాడులు.. ప్రాణాల్ని అడ్డేసి కార్యకర్తల్ని కాపాడుకుంటాం’
- తమిళనాట కల్తీ మద్యం కాటు.. తెలంగాణ సర్కార్పై కేటీఆర్ ట్వీట్
- కేంద్ర విద్యాశాఖ మంత్రికి చేదు అనుభవం
- ప్రభాస్ ఫ్యాన్స్కి బ్యాడ్ న్యూస్.. 'కల్కి' అది లేనట్లే?
- కోహ్లికి 121 మ్యాచ్లు అవసరమైతే.. సూర్యకుమార్ కేవలం 64 మ్యాచ్ల్లోనే సాధించాడు..!
- జూన్ 21 రాశిఫలాలు.. ఈ రాశివారికి వస్తులాభాలు, వివాదాల నుంచి విముక్తి
- భూములమ్మి రాజధాని నిర్మిస్తాం: సీఎం చంద్రబాబు
- Lok Sabha Elections 2024: ఈవీఎంలు వెరిఫికేషన్ చేయండి
Advertisement