జిల్లాలోని గూడూరు జాతీయ రహదారికి కూతవేటు దూరంలో ఉన్న ఓ మద్యం దుకాణం వద్ద రాత్రి తీవ్ర ఘర్షణ చోటుచేసుకుంది. ఈ ఘటనలో రవి అనే వ్యక్తి గాయపడటంతో అతడిని ఆస్పత్రిలో చేర్పించారు. దాడికి కారణమైన బాలుపై పోలీసులు కేసు నమోదు చేసి.. విచారణ చేపట్టారు. వివరాలు.. మంగళవారం రాత్రి రవి మద్యం కొనేందుకు దుకాణం వద్దకు వెళ్లాడు. ఈ క్రమం బ్రాందీ సీసాను కొనుగోలు చేసి ఎమ్మార్పీ ప్రకారం 120 రూపాయలు చెల్లించాడు. అయితే ఎమ్మార్పీపై పది రూపాయలు అదనంగా ఇవ్వాలని మద్యం దుకాణం సిబ్బంది రవిని డిమాండ్ చేశారు. తాను అదనంగా ఒక్క రూపాయి కూడా చెల్లించనని రవి తేల్చి చెప్పాడు.
అదనంగా ఒక్క రూపాయి ఇవ్వనన్నాడని..
Published Wed, Oct 30 2019 9:35 AM
Advertisement
Advertisement
తప్పక చదవండి
- దేశంలో తృణధాన్యాల వినియోగం తగ్గుదల
- 26 మంది ఐఏఎస్ల బదిలీ
- త్వరలో వందేభారత్ స్లీపర్ రైళ్ల ట్రయల్స్
- మంచి న్యాయవాది వద్ద శిష్యరికం చేయండి
- Uddhav Thackeray: సార్వత్రిక పోరులో గెలుపు ఆరంభం మాత్రమే
- బరాజ్లు కట్టిన సబ్ కాంట్రాక్టర్లు ఎవరు?
- సామాజిక మోసంపైనే చంద్రబాబు మొదటి సంతకం
- దేశవ్యాప్తంగా డిజిటల్ క్రాపింగ్
- ‘సెర్చ్’ ఏదీ ?
- నాణ్యత ప్రమాణాలు లేకుంటే సీజ్ చేయాల్సిందే
Advertisement