కశ్మీర్‌లో ఉగ్రదాడి ఇద్దరు జవాన్ల మృతి | Militants Attack On CRPF Personnel In Kashmir Anantnag | Sakshi
Sakshi News home page

Published Fri, Jul 13 2018 3:56 PM | Last Updated on Thu, Mar 21 2024 6:13 PM

కశ్మీర్‌లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. సీఆర్పీఎఫ్‌ బలగాలపై దాడికి పాల్పడటంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అనంతనాగ్‌ జిల్లాలోని అచల్‌ చౌక్‌ వద్ద విధులు నిర్వర్తిస్తున్న సైనికులపై శుక్రవారం ఉగ్రవాదులు కాల్పులకు తెగబడినట్లు పోలీసులు తెలిపారు. 

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement